నగరంలోని సీతారంబాగ్లో విషాదం చోటుచేసుకుంది. రెండేళ్లు కూడా నిండని ఇద్దరు కవలలతో సహా తల్లిదండ్రులు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ సంఘటన హబీబ్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలోని సీతారాంబాగ్ కాలనీలో సోమవారం వెలుగుచూసింది.
Jan 4 2016 12:14 PM | Updated on Mar 20 2024 5:16 PM
నగరంలోని సీతారంబాగ్లో విషాదం చోటుచేసుకుంది. రెండేళ్లు కూడా నిండని ఇద్దరు కవలలతో సహా తల్లిదండ్రులు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ సంఘటన హబీబ్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలోని సీతారాంబాగ్ కాలనీలో సోమవారం వెలుగుచూసింది.