టీడీపీకి బీజేపీ సవాల్... | Sakshi
Sakshi News home page

టీడీపీకి బీజేపీ సవాల్...

Published Mon, Oct 24 2016 6:19 AM

కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల్లో టీడీపీకి మిత్రపక్షమైన బీజేపీ గట్టి ఝలక్ ఇవ్వనుంది. కార్పొరేషన్ ఎన్నికల్లో ప్రతి డివిజన్ నుంచి బీజేపీ అభ్యర్థులు పోటీ చేస్తారని తూర్పు గోదావరి జిల్లా బీజేపీ అధ్యక్షుడు ఎనిమిరెడ్డి మాలకొండయ్య స్పష్టం చేశారు.

Advertisement
Advertisement