నడిరోడ్డుపై పెట్రోల్‌తో దాడి | Attack with Patrol on the Road | Sakshi
Sakshi News home page

Dec 12 2015 3:29 PM | Updated on Mar 20 2024 5:25 PM

నగరంలోని షాపూర్‌నగర్ ప్రధాన రహదారిపై దుండగులు పెట్రోల్‌తో దాడికి పాల్పడ్డారు. శనివారం మధ్యాహ్నం బైక్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు రంగ, భుజంగ థియేటర్ సమీపంలో ఆటో నడుపుతున్న హనుమంతు అనే వ్యక్తిపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. అనంతరం పరారయ్యారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement