పదవినుంచి తప్పుకోవాలన్న కేంద్రం చేసిన సూచనను వ్యతిరేకించిన అరుణాచల్ ప్రదేశ్ గవర్నర్ జ్యోతిప్రసాద్ రాజ్ఖోవాను తప్పించేందుకు రంగం సిద్ధమవుతోంది. బుధవారం నుంచి రెండ్రోజుల పాటు సమావేశం కానున్న అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల (జీఎస్టీ ఆమోదానికి) తర్వాత నిర్ణయం తీసుకోనున్నారు.
Sep 7 2016 8:36 AM | Updated on Mar 21 2024 8:41 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement