తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావుతో ఏసీబీ డీజీ ఏకే ఖాన్ భేటీ అయ్యారు. సీఎం క్యాంప్ కార్యాలయంలో మంగళవారం ఉదయం సీసీ మహేందర్ రెడ్డి సహా ఆయన ...కేసీఆర్తో సమావేశమై తాజా పరిణామాలపై చర్చిస్తున్నట్లు సమాచారం. తెలంగాణ సర్కార్ ఓటుకు నోటుపై కేంద్రానికి నివేదిక పంపే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి పూర్తి స్థాయి నివేదిక సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.
Jun 16 2015 11:12 AM | Updated on Mar 21 2024 7:54 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement