Telangana: మరో 592 మందికి కరోనా 

Telangana Logs 592 New Covid 19 Cases - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో కొత్తగా 592 మందికి కోవిడ్‌–19 నిర్ధారణ అయ్యింది. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 8,04,529 మంది కరోనా వైరస్‌ బారిన పడ్డారు. వీరిలో 7,95,421 మంది కోలుకోగా మరో 4,997 మంది చికిత్స పొందుతున్నారు. గురువారం రాష్ట్రవ్యాప్తంగా 27,488 మందికి నిర్ధారణ పరీక్షలు చేశారు.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top