
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో 12,934 మందికి కరోనా నిర్థారణ పరీక్షలు చేయగా, వారిలో 159 మంది వైరస్ బారినపడ్డా రు. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 8.34 లక్షలకు చేరుకుంది. ఒక్కరో జులో కరోనా నుంచి 298 మంది కోలు కోగా, ఇప్పటివరకు కోలు కున్నవారి సంఖ్య 8.29 లక్షలకు చేరింది.