ఘనంగా ఓయూవీ శర్మ అభినందన సభ | - | Sakshi
Sakshi News home page

ఘనంగా ఓయూవీ శర్మ అభినందన సభ

Apr 25 2025 8:02 AM | Updated on Apr 25 2025 8:02 AM

ఘనంగా ఓయూవీ శర్మ అభినందన సభ

ఘనంగా ఓయూవీ శర్మ అభినందన సభ

కొరుక్కుపేట: సదరన్‌ రైల్వేలో 40 ఏళ్లుగా పనిచేసిన ఓ. యు.వీ . శర్మ పదవి విరమణ సంబదర్భంగా ఘనంగా సత్కరించారు . చైన్నె ఎగ్మోర్‌లోని రైల్వే కన్‌స్ట్రక్షన్‌ హాలు వేదికగా గురువారం జరిగిన కార్యక్రమంలో రైల్వేకు చెందిన ఉన్నతాధికారులు నారాయణన్‌, దినకరన్‌, జయరామన్‌ , రవ్రీంద సింగ్‌ రాజ్‌ పాల్‌ తదితరులు పాల్గొని ఓయూవీ శర్మ సేవలను ప్రశంసిస్తూ ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఎంతో క్రమశిక్షణతో సేవలను అందించారని రైల్వే అడ్మినిస్ట్రేషన్‌ నుంచి అనేక అవార్డులను అందుకున్నారని గుర్తు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement