అల్ఫోర్స్‌ విద్యార్థులకు పతకాలు | - | Sakshi
Sakshi News home page

అల్ఫోర్స్‌ విద్యార్థులకు పతకాలు

Jun 13 2025 5:03 AM | Updated on Jun 13 2025 5:03 AM

అల్ఫోర్స్‌ విద్యార్థులకు పతకాలు

అల్ఫోర్స్‌ విద్యార్థులకు పతకాలు

జాతీయ ఒలింపియాడ్‌లో

కొత్తపల్లి(కరీంనగర్‌): కొత్తపల్లిలోని అల్ఫోర్స్‌ ఇ టెక్నో స్కూల్‌ విద్యార్థులు ఇటీవల నిర్వహించిన జాతీయస్థాయి ఒలింపియాడ్‌ పోటీల్లో బంగారు పతకాలు, నగదు ప్రోత్సాహకం అందుకున్నారని సంస్థ చైర్మన్‌ వి.నరేందర్‌రెడ్డి తెలిపారు. స్థానిక అల్ఫోర్స్‌ స్కూల్‌లో గురువారం పతకాలు సాధించిన విద్యార్థులను అభినందించారు. ఇంగ్లిష్‌ ఒలింపియాడ్‌లో రసగ్న (9వ తరగతి) బంగారు పతకం, కంప్యూటర్‌ ఒలింపియాడ్‌లో హేమంత్‌ జాదవ్‌ (10వతరగతి) బంగారు పతకం, హింలో ఎ.శ్రీ యాన్‌రెడ్డి (4వ తరగతి), యు.సాత్రివ్‌ (6వ తరగతి), ఇ.లిఖిత్‌ కుమార్‌ (8వ తరగతి), పి.నమన్వి త (10వ తరగతి) బంగారు పతకాలు, సోషల్‌ ఒలి ంపియాడ్‌లో హవీశ్‌రెడ్డి (6వ తరగతి), యం.శివేన్‌ రెడ్డి (8వ తరగతి) బంగారు పతకాలు, సోషల్‌ ఒలింపియాడ్‌లో ఎ.యశ్‌చంద్ర (9వ తరగతి)స్టేట్‌ టాపర్‌గా, నేషనల్‌ ఎస్సే ఒలింపియాడ్‌లో బి.తన్మయి (7వ తరగతి) స్టేట్‌ర్యాంక్‌, ఇంటర్నేషనల్‌ డ్రాయింగ్‌లో ముగ్గా హాసిని (10వ తరగతి) స్టేట్‌ ర్యాంక్‌, సోషల్‌లో ఎ.శ్రీయాన్‌ రెడ్డి (4వ తరగతి) స్టేట్‌ ర్యాంక్‌లు సాధించడం హర్షణీయమన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement