రెవెన్యూ సదస్సులతో రైతులకు మేలు | - | Sakshi
Sakshi News home page

రెవెన్యూ సదస్సులతో రైతులకు మేలు

Jun 11 2025 11:40 AM | Updated on Jun 11 2025 11:40 AM

రెవెన్యూ సదస్సులతో రైతులకు మేలు

రెవెన్యూ సదస్సులతో రైతులకు మేలు

రేగోడ్‌(మెదక్‌)/అల్లాదుర్గం(మెదక్‌): భూ సమస్యలు పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న భూ భారతి సదస్సులతో రైతులకు ఎంతో మేలు చేకూరుతుందని మెదక్‌ ఆర్డీఓ రమాదేవి తెలిపారు. రేగోడ్‌ మండలంలోని వెంకటాపూర్‌లో, అలాగే.. అల్లాదుర్గం మండలం ముస్లాపూర్‌లలో ఏర్పాటు చేసిన సదస్సులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతుల సమస్యల పరిష్కరించేందుకే భూభారతిని అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఏళ్ల తరబడి పరిష్కారం కాని సమస్యలను భూభారతితో మోక్ష లభించనుందని పేర్కొన్నారు.

మెదక్‌ ఆర్టీఓ రమాదేవి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement