
వేధింపులు సరికాదు..
సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్టు అప్రజాస్వామికం. రాజకీయ పార్టీలు జర్నలిస్టుల పట్ల కక్ష్య పూరితంగా వ్యవహరించవద్దు. పార్టీలు ఐదేళ్ల పాలన కోసం వచ్చి జర్నలిస్టులను వేధించడం సరికాదు. రెడ్బుక్ రాజ్యాంగం అభివృద్ధికి ఆటంకంగా మారుతుంది. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇచ్చిన వాగ్ధానాల అమలు నుంచి తప్పించుకొని ప్రజల దృష్టిని మరల్చేందుకు ఏపీ ప్రభుత్వం చేస్తున్న కుటిల యత్నాలను అందరూ గమనిస్తున్నారు. ఇది ప్రజాస్వామ్యానికి ఎంతమాత్రం మంచిది కాదు. కొమ్మినేని అక్రమ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నా. – వినోద్కుమార్, న్యాయవాది, మహబూబ్నగర్
●