
కృష్ణాజిల్లా
తమ పాలనలో విద్యుత్ చార్జీల భారం ఉండదని కూటమి నాయకులు ఎన్నికల ప్రచారంలో ఊదరగొట్టారు. స్మార్ట్ మీటర్లు వద్దంటూ ఆందోళన చేశారు. అధికారంలోకి వచ్చింది మొదలు బాదుడే బాదుడు అన్నట్లు పాలన సాగిస్తున్నారు. స్మార్ట్ మీటర్లకు పచ్చజెండా ఊపారు. ట్రూ అప్, ఎఫ్పీపీసీఏ చార్జీల పేరుతో పేద, మధ్య తరగతి వర్గాలకు విద్యుత్ బిల్లులతో షాకులు కొడుతున్నారు. ఎన్నికల హామీలను విస్మరించి చార్జీల వడ్డనే లక్ష్యంగా పాలన సాగిస్తున్నారు.
నేడు పెనుభారం
7