భారతదేశానికి వ్యతిరేకంగా పోస్టు | - | Sakshi
Sakshi News home page

భారతదేశానికి వ్యతిరేకంగా పోస్టు

May 12 2025 12:21 AM | Updated on May 12 2025 12:21 AM

భారతదేశానికి వ్యతిరేకంగా పోస్టు

భారతదేశానికి వ్యతిరేకంగా పోస్టు

అమలాపురం రూరల్‌: మండలం కామనగరువు పంచాయతీ పరిధిలోని మిక్చర్‌ కాలనీకి చెందిన పూజారి రాజు అనే యువకుడు ఇటీవల జై పాకిస్థాన్‌ అంటూ ఫేస్‌బుక్‌ పోస్టు పెట్టాడు. ఆ పోస్ట్‌ అదివారం సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో అమలాపురం తాలూకా ఎస్సై శేఖర్‌బాబు అధ్వర్యంలో పోలీసులు రాజు ఇంటికి చేరుకుని తనిఖీ చేశారు. అతడు ప్రస్తుతం విజయనగరం జిల్లా సాలూరులో ఉన్నట్లు అతని తండ్రి ఏసుబాబు పోలీసులకు తెలిపారు. తెలియక ఈ పోస్టు పెట్టినట్లు రాజు చెప్పినట్లు ఎస్సై శేఖర్‌బాబు తెలిపారు. ఈ కుటుంబం గతంలో మిక్చర్‌ కాలనీలో ఉండే వారని, సోఫా పనుల కోసం వెళ్లి కుటుంబ మొత్తం విజయనగరం జిల్లా సాలూరులో నివసిస్తున్నారని స్థానికులు తెలిపారు. దీంతో పోలీసులు విజయనగరం పోలీసులకు సమాచారం అందించారు.

యువకుడి కోసం పోలీసుల గాలింపు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement