వెల్ఫేర్‌ అసిస్టెంట్ల బదిలీ | - | Sakshi
Sakshi News home page

వెల్ఫేర్‌ అసిస్టెంట్ల బదిలీ

Jun 29 2025 2:35 AM | Updated on Jun 29 2025 2:35 AM

వెల్ఫ

వెల్ఫేర్‌ అసిస్టెంట్ల బదిలీ

గ్రామ సచివాలయాల్లోని వెల్ఫేర్‌ అసిస్టెంట్ల బదిలీ ప్రక్రియ చేపట్టారు. జిల్లా వ్యాప్తంగా 355 మంది హాజరయ్యారు.

7

శ్రీవారి దర్శనానికి 20 గంటలు

తిరుమల : తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. క్యూ కాంప్లెక్స్‌లో కంపార్ట్‌మెంట్లు నిండాయి. శుక్రవారం అర్ధరాత్రి వరకు 68,229 మంది స్వామి వారిని దర్శించుకోగా 30,559 మంది తలనీలాలు సమర్పించారు. కానుకల రూపంలో హుండీలో రూ.4.02 కోట్లు సమర్పించారు. టైంస్లాట్‌ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనమవుతోంది. దర్శన టిక్కెట్లు లేని భక్తులకు 20 గంటల్లో దర్శనం లభిస్తోంది.

శ్రీసిటీలో అన్నమాచార్య సంకీర్తనలు

శ్రీసిటీ (సత్యవేడు) : శ్రీసిటీ బిజినెస్‌ సెంటర్‌లో ‘అన్నమయ్య పదామత వర్షణి’ కార్యక్రమం సంగీత ప్రియులను అలరించింది. శ్రీసిటీ –శ్రీవాణి వేదిక కావడం తమకు గర్వకారణమని మేనేజింగ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ రవీంద్ర సన్నారెడ్డి తెలిపారు.

చిత్తూరు

ఆదివారం శ్రీ 29 శ్రీ జూన్‌ శ్రీ 2025

– 8లో

వెల్ఫేర్‌ అసిస్టెంట్ల బదిలీ
1
1/2

వెల్ఫేర్‌ అసిస్టెంట్ల బదిలీ

వెల్ఫేర్‌ అసిస్టెంట్ల బదిలీ
2
2/2

వెల్ఫేర్‌ అసిస్టెంట్ల బదిలీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement