మణిపూర్‌లో భూకంపం | Earthquake measuring 5.2 on Richter scale hits Manipur | Sakshi
Sakshi News home page

మణిపూర్‌లో భూకంపం

Feb 24 2017 6:58 PM | Updated on Sep 5 2017 4:30 AM

ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో భూకంపం సంభవించింది.

న్యూఢిల్లీ: ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో భూకంపం సంభవించింది. శుక్రవారం సాయంత్రం ఆ రాష్ట్రంలో పలు చోట్ల భూప్రకంపనలు వచ్చాయి. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 5.2గా నమోదైంది.

భూప్రకంపనలకు ప్రజలు భయంతో ఇళ్లల్లో నుంచి బయటకు పరుగులు పెట్టారు. ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరిగినట్టు సమాచారం రాలేదు. పూర్తి వివరాలు తెలియాల్సివుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement