నిజామాబాద్ మండలం మల్కాపురం(ఎం) కెనాల్ సమీపంలో యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు.
యువకుడి దారుణ హత్య
Jan 28 2016 2:04 PM | Updated on Oct 17 2018 6:06 PM
నిజామాబాద్ రూరల్: నిజామాబాద్ మండలం మల్కాపురం(ఎం) కెనాల్ సమీపంలో యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. ఇది గుర్తించిన స్థానికులు గురువారం పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది. సంఘటనా స్థలానికి డీఎస్పీ అనిల్కుమార్ పరిశీలించారు.
Advertisement
Advertisement