ప్రజల బాధలు పట్టని ప్రభుత్వం: నాగం | t government donot care about people, says nagam | Sakshi
Sakshi News home page

ప్రజల బాధలు పట్టని ప్రభుత్వం: నాగం

Jan 13 2015 5:49 PM | Updated on Oct 19 2018 7:27 PM

ప్రజల బాధలు పట్టని ప్రభుత్వం: నాగం - Sakshi

ప్రజల బాధలు పట్టని ప్రభుత్వం: నాగం

కంటోన్మెంట్ ఎన్నికల్లో బీజేపీ పొత్తుల్లేకుండా పోటీ చేసుంటే ఫలితం మరోలా ఉండేదని బీజేపీ నాయకుడు నాగం జనార్ధన రెడ్డి తెలిపారు.

కంటోన్మెంట్ ఎన్నికల్లో బీజేపీ పొత్తుల్లేకుండా పోటీ చేసుంటే ఫలితం మరోలా ఉండేదని బీజేపీ నాయకుడు నాగం జనార్ధన రెడ్డి
వ్యాఖ్యానించారు. కల్వకుర్తి ప్రాజెక్టు పనులు ప్రారంభించక పోయినా ప్రారంభించామని తెలంగాణ ప్రభుత్వం అసత్య ప్రచారం చేస్తోందన్నారు.

ఈ ప్రభుత్వానికి రాజకీయ అవసరాలే కీలకమని, ప్రజల బాధలు వారికి పట్టవని నాగం ఆరోపించారు. ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఈ నెల 17 వ తేదీ పార్టీ ఆధ్వర్యంలో నిరసన దీక్ష చేపడతానని తెలియజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement