హైదరాబాద్: తెలంగాణను ఐటీ రంగంలో అగ్రగామిగా నిలపడమే లక్ష్యంగా పనిచేయాలని అధికారులకు మంత్రి కేటీఆర్ సూచించారు. ప్రస్తుత సాఫ్ట్ వేర్ దిగుమతులను మరింత రెట్టింపే లక్ష్యంగా పనిచేయాలన్నారు. గురువారం ఆయన ఐటీ శాఖ లక్ష్యాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వారితో మాట్లాడుతూ కొత్త పరిశ్రమలతోపాటు ఉన్న ఐటీ పరిశ్రమలకు సౌకర్యాల కల్పనపై దృష్టి పెట్టాలని అన్నారు. సాఫ్ట్వేర్తోపాటు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్పై కూడా దృష్టిని పెట్టాలని కేటీఆర్ చెప్పారు. హార్డ్ వేర్ రంగాన్ని అభివృద్ధికి అనుకూలంగా మార్చుకోవాలని సూచించారు. ఉపాధి ఉద్యోగ కల్పనకు ఐటీశాఖను ఉపయోగించుకోవాలని చెప్పారు.
'ఐటీలో తెలంగాణను అగ్రగామిగా నిలపండి'
Published Thu, Apr 16 2015 5:15 PM
Advertisement
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
అలవాటైన మోసగాడు బాబు: సీఎం జగన్
సార్! ఇక్కడ రెబెల్సందరూ ‘కూటమి’గా ఏర్పడ్డార్సార్!
జ్యోతి సురేఖ స్వర్ణాల ‘హ్యాట్రిక్’
ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం
రజినీకాంత్ టీజర్పై అలాంటి పోస్ట్.. వివాదంలో డైరెక్టర్!
రాజ్యాంగాన్ని మార్చే కుట్ర
‘ఫిడే’ మహిళల గ్రాండ్ప్రి సిరీస్కు సిద్ధం
రైతుకు మళ్లీ గోస ఎందుకు?: కేసీఆర్
రాజస్తాన్ దర్జాగా...
సీఎం జగన్ మలివిడత ప్రచారం నేటి నుంచే...
Bullet List Block
- భారతమాత కుమార్తెగా అభ్యర్థిస్తున్నాను: రోడ్షోలో సునీతా కేజ్రీవాల్
- ‘మీరు కావాల్సినంత పాన్ తిన్నారుగా’.. ఒడిశాలో కాంగ్రెస్దే అధికారం
- అసభ్యకర వీడియోల దుమారం.. దేవెగౌడ మనవడిపై కేసు నమోదు
- బీజేపీ ఏం చేసినా ఈసీ పట్టించుకోదు.. ఆప్ ఊపిరి పీల్చుకున్నా నోటీసులు
- T20 WC: వసీం జాఫర్ జట్టు ఇదే.. అతడికి మొండిచేయి!
- మోరాయించిన ప్రముఖ యాప్.. మీమ్స్ వైరల్!
- ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
- దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
- జేసీ బ్రదర్స్కు తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి సవాల్
- Narsipatnam: బాబాయ్ను గెలిపించు స్వామీ..
What’s your opinion
Advertisement