ఓయూ భూములు ఎవడబ్బ సొత్తుకాదు | no one will takes osmania lands says naayani nasrimha reddy | Sakshi
Sakshi News home page

ఓయూ భూములు ఎవడబ్బ సొత్తు కాదు

May 30 2015 2:10 PM | Updated on Sep 3 2017 2:57 AM

ఓయూ భూములు ఎవడబ్బ సొత్తుకాదు

ఓయూ భూములు ఎవడబ్బ సొత్తుకాదు

ఉస్మానియా భూములు ఎవడబ్బసొత్తు కాదు, ఎవరూ తీసుకోరు అని హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి తెలిపారు.

హైదరాబాద్: ఉస్మానియా భూములు ఎవడబ్బ సొత్తు కాదని, ఎవరూ తీసుకోరని హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి వ్యాఖ్యానించారు. సీఎం కేసీఆర్ మాటలపై విద్యార్థులు దిష్టి బొమ్మలు తగలబెట్టడం సరికాదని ఆయన శనివారమిక్కడ అన్నారు. అందరం కలిసి ఉస్మానియా భూములు కాపాడుకుందామని, తామంటే గిట్టని రాజకీయ పక్షాలు విద్యార్థులను రెచ్చగొడుతున్నాయని నాయిని మండిపడ్డారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement