'ఓసారి ఓడిస్తే ఒళ్లు దగ్గర పెట్టుకుంటారు' | kishan reddy slams on trs | Sakshi
Sakshi News home page

'ఓసారి ఓడిస్తే ఒళ్లు దగ్గర పెట్టుకుంటారు'

Mar 4 2015 4:44 PM | Updated on Mar 29 2019 9:31 PM

'ఓసారి ఓడిస్తే ఒళ్లు దగ్గర పెట్టుకుంటారు' - Sakshi

'ఓసారి ఓడిస్తే ఒళ్లు దగ్గర పెట్టుకుంటారు'

తెలంగాణ రాష్ట్రంలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ని ఓడిస్తే...ఒళ్లు దగ్గర పెట్టుకుని పనిచేస్తుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు.

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ని ఓడిస్తే...ఒళ్లు దగ్గర పెట్టుకుని పనిచేస్తుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. ఆయన బుధవారమిక్కడ మాట్లాడుతూ పట్టభద్రులు ఆలోచించి ప్రజాసమస్యలపై పోరాడేవారినే గెలిపించాలన్నారు.

స్వార్థ రాజకీయాల కోసం ఉద్యోగ సంఘాలను టీఆర్ఎస్ వాడుకోవాలని చూస్తోందని మండిపడ్డారు. రాష్ట్రంలో నియంతృత్వ పాలన చేస్తున్న కేసీఆర్ ను కట్టడి చేయాల్సిన అవసరం ఉందని కిషన్ రెడ్డి తెలిపారు. మున్సిపల్ సిబ్బందితో గ్రాడ్యుయేట్ల నంబర్లు సేకరిస్తోందని ఆయన విమర్శించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement