గవర్నర్ తో కేసీఆర్ భేటీ | kcr meets governor narasimhan | Sakshi
Sakshi News home page

గవర్నర్ తో కేసీఆర్ భేటీ

Oct 1 2015 6:32 PM | Updated on Aug 21 2018 11:41 AM

ఉమ్మడి తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ తో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ భేటీ అయ్యారు.

హైదరాబాద్: ఉమ్మడి తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ తో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్  భేటీ అయ్యారు. గురువారం సాయంత్రం రాజ్ భవన్ లో గవర్నర్ తో కేసీఆర్ సమావేశమయ్యారు. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులపై గవర్నర్ తో కేసీఆర్ చర్చించనున్నట్లు తెలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement