తెలంగాణ రైతులకు రూ. 404 కోట్ల ఇన్పుట్ సబ్సిడీ | kcr announces 404 crores subsidy, farmers | Sakshi
Sakshi News home page

తెలంగాణ రైతులకు రూ. 404 కోట్ల ఇన్పుట్ సబ్సిడీ

Aug 11 2014 7:36 PM | Updated on Oct 1 2018 2:03 PM

2009-14 మధ్య ప్రకృతి వైపరీత్యాల వల్ల పంటలు నష్టపోయిన రైతులకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావు ఆర్థిక సాయం ప్రకటించారు.

హైదరాబాద్: తెలంగాణలో 2009-14 మధ్య ప్రకృతి వైపరీత్యాల వల్ల పంటలు నష్టపోయిన రైతులకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావు ఆర్థిక సాయం ప్రకటించారు. 404 కోట్ల రూపాయిల ఇన్‌పుట్‌ సబ్సిడీ ఇవ్వనున్నట్టు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

75.84 కోట్ల రూపాయిల తక్షణ సాయం అందజేయాలని కేసీఆర్ ఆదేశించారు. రైతుల ఖాతాల్లోకే సబ్సిడీ జమ అయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement