రైతు ఆత్మహత్యాయత్నం.. ఆస్పత్రిలో మృతి | Fprmer committed suicide | Sakshi
Sakshi News home page

రైతు ఆత్మహత్యాయత్నం.. ఆస్పత్రిలో మృతి

Oct 14 2015 4:25 PM | Updated on Oct 16 2018 3:12 PM

అప్పుల భారం మరో రైతు ఉసురు తీసింది.

అప్పుల భారం మరో రైతు ఉసురు తీసింది. మెదక్ జిల్లా టేక్‌మాల్ మండలం బర్దిపూర్‌లో మూడ నరసింహులు (38)  అప్పుల భారంతో మనస్తాపం చెంది.. మంగళవారం ఆత్మహత్యాయత్నం చేశాడు. విషయం గుర్తించిన కుటుంబ సభ్యులు అతన్ని సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ.. బుధవారం మృతి చెందాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement