‘భద్రాచలంను పూర్తిగా ఆంధ్రాలో కలపాలి’ | Bhadrachalam will go to Andhra pradesh | Sakshi
Sakshi News home page

‘భద్రాచలంను పూర్తిగా ఆంధ్రాలో కలపాలి’

Jun 24 2014 4:18 AM | Updated on Mar 29 2019 9:12 PM

భద్రాచలం రెవిన్యూ డివిజన్‌ను పూర్తిగా ఆంధ్రప్రదేశ్‌లో విలీనం చేయాలని బీజేపీ ఆంధ్రప్రదేశ్ శాఖ తాజాగా డిమాండ్ చేసింది.

సాక్షి, హైదరాబాద్: భద్రాచలం రెవిన్యూ డివిజన్‌ను పూర్తిగా ఆంధ్రప్రదేశ్‌లో విలీనం చేయాలని బీజేపీ ఆంధ్రప్రదేశ్ శాఖ తాజాగా డిమాండ్ చేసింది. 1959 వరకు తూర్పుగోదావరి జిల్లాలోనే ఉన్న ఈ ప్రాంతాన్ని ఆంధ్రప్రదేశ్‌లో కలిపే వరకు పార్టీ ఉద్యమిస్తుందని బీజేపీ జాతీయ కార్యవర్గసభ్యుడు సోము వీర్రాజు ప్రకటించారు. దీనిపై పార్టీ పరంగా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామన్నారు. పార్టీ నేతలు సుధీష్ రాంబొ ట్ల, కోటేశ్వరరావులతో కలిసి సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement