వడదెబ్బతో 15 మంది మృతి | 15 persons died due to sunstrock | Sakshi
Sakshi News home page

వడదెబ్బతో 15 మంది మృతి

May 10 2015 5:43 AM | Updated on Sep 3 2017 1:48 AM

రాష్ట్రంలో వడదెబ్బకు తాళలేక శనివారం 15 మంది మృతి చెందారు. నల్లగొండ జిల్లాలో అత్యధికంగా ఆరుగురు మరణించారు.

సాక్షి నెట్ వర్క: రాష్ట్రంలో వడదెబ్బకు తాళలేక శనివారం 15 మంది మృతి చెందారు. నల్లగొండ జిల్లాలో అత్యధికంగా ఆరుగురు మరణించారు.

మరోవైపు పిడుగుపాటుకు మహబూబ్ నగర్ జిల్లా గంగాపూర్ నకు చెందిన ఇస్రమోని శ్రీనువాసులు (26), చెటమోని పార్వతమ్మ (28), మహేశ్ (7), జగదీశ్వరి (8) అక్కడికక్కడే మరణించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement