breaking news
	
		
	
  sunstrock
- 
  
    
                
      తెలంగాణాలో పెరగనున్న ఉష్ణోగ్రతలు...
 - 
  
    
                
      వేసవి ప్రభావం గురించి విశాఖ వాతావరణ శాఖ డైరెక్టర్ సునంద
 - 
  
    
                
      హైదరాబాద్ లో దడ పుటిస్తున ఎండలు
 - 
      
                    
వడదెబ్బతో 15 మంది మృతి

 సాక్షి నెట్ వర్క: రాష్ట్రంలో వడదెబ్బకు తాళలేక శనివారం 15 మంది మృతి చెందారు. నల్లగొండ జిల్లాలో అత్యధికంగా ఆరుగురు మరణించారు.
 
 మరోవైపు పిడుగుపాటుకు మహబూబ్ నగర్ జిల్లా గంగాపూర్ నకు చెందిన ఇస్రమోని శ్రీనువాసులు (26), చెటమోని పార్వతమ్మ (28), మహేశ్ (7), జగదీశ్వరి (8) అక్కడికక్కడే మరణించారు. 


