నిజామాబాద్ జిల్లా బిక్నూరు సమీపంలో టీఎస్ఆర్టీసీ బస్సు అదుపుతప్పి ప్రమాదానికి గురైంది.
నిజామాబాద్ జిల్లా బిక్నూరు సమీపంలో మంగళవారం ఉదయం టీఎస్ఆర్టీసీకి చెందిన రాజధాని బస్సు అదుపుతప్పి ప్రమాదానికి గురైంది. ఎదురుగా వస్తున్న లారీని తప్పించబోయి రోడ్డు పక్కకు వెళ్లి ఆగిపోయింది. ఈ సంఘటనలో బస్సు అద్దాలు పగిలిపోయాయి. కొందరు ప్రయాణికులు గాయపడ్డారు.