ధోని హాఫ్ సెంచరీ | ms dhoni half centuray | Sakshi
Sakshi News home page

ధోని హాఫ్ సెంచరీ

Jun 24 2015 5:27 PM | Updated on Sep 3 2017 4:18 AM

ధోని హాఫ్ సెంచరీ

ధోని హాఫ్ సెంచరీ

బంగ్లాదేశ్ తో ఇక్కడ జరుగుతున్న చివరి (మూడో) వన్డేలో టీమిండియా కెప్టెన్ ఎంఎస్ ధోని అర్ధ శతకం సాధించాడు.

మిర్పూర్: బంగ్లాదేశ్ తో ఇక్కడ జరుగుతున్న చివరి (మూడో) వన్డేలో టీమిండియా కెప్టెన్ ఎంఎస్ ధోని అర్ధ శతకం సాధించాడు. ధోని 58 బంతుల్లో 4 ఫోర్లు, సిక్సర్తో ఈ ఫీట్ అందుకున్నాడు. ఓపెనర్లు రోహిత్ శర్మ (29) ఆరంభంలోనే అవుట్ అయినా.. మరో ఓపెనర్ శిఖర్ ధావన్ (75) రాణించాడు. అనంతరం బ్యాటింగ్కు వచ్చిన విరాట్ కోహ్లి (25) ఫర్వాలేదనిపించాడు.  తర్వాత క్రీజులోకి వచ్చిన అంబటి రాయుడుతో కలిసి ధోని ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నారు. టీమిండియా 40 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 227 పరుగులు చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement