మోడీ గో బ్యాక్.. చెన్నైలో విద్యార్థుల ధర్నా, లాఠీచార్జి | Students protest against Narendra Modi visit in Chennai | Sakshi
Sakshi News home page

మోడీ గో బ్యాక్.. చెన్నైలో విద్యార్థుల ధర్నా, లాఠీచార్జి

Oct 18 2013 11:48 AM | Updated on Nov 9 2018 4:46 PM

picture tweeted by ANI - Sakshi

picture tweeted by ANI

బీజేపీ ప్రధాని అభ్యర్థి, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ తమిళనాడు పర్యటన ఉద్రిక్త పరిస్థితికి దారితీసింది.

బీజేపీ ప్రధాని అభ్యర్థి, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ తమిళనాడు పర్యటన ఉద్రిక్త పరిస్థితికి దారితీసింది. శుక్రవారం మోడీ రాకను వ్యతిరేకిస్తూ విద్యార్థి సంఘాలు ధర్నా నిర్వహించాయి. పోలీసులు ధర్నాను అడ్డుకోవడంతో విద్యార్థులు వారిపై రాళ్లు రువ్వారు. పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు లాఠీచార్జి చేశారు.

కాగా నిఘా విభాగాల హెచ్చరికల నేపథ్యంలో పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. చెన్నై ఎయిర్పోర్టు, బీజీపీ ఆఫీసుకు ఐదంచెల భద్రత కల్పిస్తున్నారు. బీజేపీ రాష్ట్ర శాఖ నేడు ఏర్పాటు చేస్తున్న కార్యక్రమాల్లో మోడీ పాల్గొంటారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement