కోల్ కతా: భారత్-బంగ్లాదేశ్ ల తీస్తా నదీ జలాల వివాదం త్వరలోనే పరిష్కారమవుతుందన్న కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ వ్యాఖ్యలపై తృణమూల్ కాంగ్రెస్ మండిపడింది. తీస్తా నదీ జలాల వివాదంపై రాష్ట్ర ప్రభుత్వాన్ని సంపద్రించకుండా రాజ్ నాథ్ మాట్లాడటం ఎంతమాత్రం సరికాదని పశ్చిమబెంగాల్ విద్యాశాఖ మంత్రి, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి పార్ధ చటర్జీ విమర్శించారు. గత నాలుగు సంవత్సరాలక్రితం భారత్ -బంగ్లాదేశ్ ల తీస్తా నదీ జలాల పంపిణీ ఒప్పందాన్ని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నిలిపివేసిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై రాజ్ నాథ్ సింగ్ మంగళవారం పెదవి విప్పారు. ఈ సమస్యకు త్వరలోనే పరిష్కారం దొరుకుతుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. వచ్చే నెలలో ప్రధాని నరేంద్ర మోదీ బంగ్లాదేశ్ పర్యటన ఉన్నందున తీస్తా నదీ జలాల పంపిణీ వివాదానికి ముగింపు దొరుకుతుందని తెలిపారు.
దీనిపై మమతా బెనర్జీ సర్కారు మండిపడింది. ఆ అంశంపై తమతో చర్చించనప్పుడు ఆయన బహిరంగంగా మాట్లాడటం ఎందుకని చటర్జీ ప్రశ్నించారు. కేంద్ర మంత్రి హోదాలో ఉన్న రాజ్ నాథ్ .. పార్టీ నాయకుడిలా మాట్లాడుతున్నారన్నారు. పార్టీ కార్యకర్తలను సంతోష పెట్టడానికి ఆయన ప్రయత్నిస్తున్నారా? అంటూ చటర్జీ నిలదీశారు.
రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పకుండా మాట్లాడతారా?
Published Tue, May 26 2015 8:18 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఎండుతున్న జలకళ
రెండు యుద్ధాలు – ఒక నాయకుడు
షూటింగ్... పార్టీయింగ్...
బాక్ సరికొత్త అనుభూతి ఇస్తుంది : తమన్నా
అజిత్కి జోడీగా...
బయటే డాబు.. లోపల బాబ్బాబు! రెండు నాల్కల చంద్రం
Lok sabha elections 2024: కాంగ్రెస్, ఆప్...మిత్రభేదం
Rohit Sharma: మా జట్టు గుండె చప్పుడు!.. వీడియో వైరల్
బిందువే సిరుల సింధువు
చెన్నైకి గేమ్
తప్పక చదవండి
- ఓటర్ల సంఖ్యను పెంచడానికి కొత్త వ్యూహం.. ప్రతి రెండు గంటలకు ఓ విన్నర్
- అలాంటి సినిమాలే చేస్తా.. వివాదంపై స్పందించిన నయనతార
- National Bubble Tea Day 2024: అసలేంటీ బబుల్ టీ, అందరూ తాగొచ్చా?
- టాలీవుడ్ హీరోయిన్ షాకింగ్ డెసిషన్.. ఎగ్ ఫ్రీజింగ్ వీడియో వైరల్
- ‘కాపు ఉద్యమాన్ని అణిచివేసింది మీరు కాదా?’
- రాజా.. రాణి.. అప్పట్లో అదో రికార్డు..
- యార్లగడ్డకు ఎదురుగాలి!
- Sagubadi: 'గో ఆధారిత సజీవ సేద్యం'! అద్భుతం!!
- ఢిల్లీ మాజీ పీసీసీ చీఫ్ సంచలన వ్యాఖ్యలు
- ‘గంట’కు రూ.100.!
Advertisement