రైతులు దొంగలా? మరి మాల్యా? | Rahul gandhi comments | Sakshi
Sakshi News home page

రైతులు దొంగలా? మరి మాల్యా?

Sep 8 2016 3:20 AM | Updated on Oct 1 2018 2:11 PM

రైతులు దొంగలా? మరి మాల్యా? - Sakshi

రైతులు దొంగలా? మరి మాల్యా?

‘రైతులు మంచాలు తీసుకెళ్తుంటే దొంగలంటున్నారు.

గోరఖ్‌పూర్: ‘రైతులు మంచాలు తీసుకెళ్తుంటే దొంగలంటున్నారు. విజయ్ మాల్యా లాంటి పెద్దలు దేశం నుంచి పారిపోతే రుణ ఎగవేతదారులు అంటున్నారు’... ఉత్తరప్రదేశ్‌లో తను పాల్గొన్న ‘ఖాట్ పే చర్చా’ సభ నుంచి మంచాలను ఎత్తుకెళ్లిన రైతులను దొంగలు అన్న వారి వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్పందన ఇది. బుధవారం ఖలీదాబాద్ పర్యటనలో ఆయన ఈ అంశంపై స్పందించారు.  మాల్యా లాంటి వాళ్లు దేశం నుంచి పారిపోతుంటే కేంద్రం చూస్తూ ఊరుకుందని అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement