విమానం కూలి ఇద్దరి మృతి | Two killed in Indonesian military plane crash | Sakshi
Sakshi News home page

విమానం కూలి ఇద్దరి మృతి

Dec 20 2015 10:52 AM | Updated on Sep 3 2017 2:18 PM

ఇండోనేసియా విమానం కూలిన ఘటనలో ఇద్దరు పైలట్లు మరణించారు.

జకర్తా: ఇండోనేసియా మిలటరీ విమానం కూలిన ఘటనలో ఇద్దరు పైలట్లు మరణించారు. ఆదివారం ఎయిర్ షో నిర్వహిస్తున్న సమయంలో ప్రమాదం జరిగింది. దక్షిణకొరియాలో తయారైన టి50 ట్రైనర్ విమానం యోగ్యాకర్తాలోని ఆడి సుకిప్టో విమానాశ్రయం వద్ద కూలిపోయినట్టు అధికారులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement