కేసీఆర్ మొద్దు నిద్ర పోతున్నారు: నాగం | Nagam janardan reddy slams telangana cm kcr | Sakshi
Sakshi News home page

కేసీఆర్ మొద్దు నిద్ర పోతున్నారు: నాగం

Aug 7 2015 4:31 PM | Updated on Oct 19 2018 7:27 PM

కేసీఆర్ మొద్దు నిద్ర పోతున్నారు: నాగం - Sakshi

కేసీఆర్ మొద్దు నిద్ర పోతున్నారు: నాగం

తెలంగాణ రాష్ట్రాన్ని తక్షణమే కరువు ప్రాంతంగా ప్రకటించాలని మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నేత నాగం జనార్దన్ రెడ్డి డిమాండ్ చేశారు.

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రాన్ని తక్షణమే కరువు ప్రాంతంగా ప్రకటించాలని మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నేత నాగం జనార్దన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఆయన శుక్రవారం హైదరాబాద్లో విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రంలో కరువు ఉంటే కేసీఆర్ మొద్దు నిద్ర పోతున్నారని మండిపడ్డారు. కేసీఆర్ తక్షణమే మేల్కొని తెలంగాణ రైతులను ఆదుకోవాలని నాగం సూచించారు. తెలంగాణ ప్రాజెక్టులను అడ్డుకోవడం చంద్రబాబు నాయుడు తరం కాదని, కృష్ణా పరివాహక ప్రాంతంలో ప్రాజెక్టులు కట్టే హక్కు తెలంగాణకు ఉందని ఆయన అన్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement