ఎంపీ స్థానాల్లోనూ టీఆర్ఎస్ ముందంజ | TRS Leading in Telangana | Sakshi
Sakshi News home page

ఎంపీ స్థానాల్లోనూ టీఆర్ఎస్ ముందంజ

May 16 2014 11:01 AM | Updated on Sep 6 2018 2:48 PM

తెలంగాణలో టీఆర్ఎస్ దూసుకుపోతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో స్పష్టమైన మెజారిటీ సాధించే దిశగా పయనిస్తోంది.

హైదరాబాద్: తెలంగాణలో టీఆర్ఎస్ దూసుకుపోతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో స్పష్టమైన మెజారిటీ సాధించే దిశగా పయనిస్తోంది. 61 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్ 20, టీడీపీ 22, ఇతరులు 16 స్థానాల్లో ముందంజలో ఉన్నారు. 11 ఎంపీ స్థానాల్లో టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులు ఆధిక్యంలో ఉన్నారు. పెద్దపల్లి, కరీంనగర్, భువనగిరి, మహబూబాబాద్, నాగర్ కర్నూలు, సికింద్రాబాద్, మల్కాజ్గిరి స్థానాల్లో టీఆర్ఎస్ ముందంజలో ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement