ఎంపీ రాయపాటికి వైఎస్ జగన్ పరామర్శ | ys jagan console to tdp mp rayapati sambasiva rao | Sakshi
Sakshi News home page

ఎంపీ రాయపాటికి వైఎస్ జగన్ పరామర్శ

Jul 16 2016 4:41 PM | Updated on Jul 25 2018 4:09 PM

టీడీపీ ఎంపీ రాయపాటి సాంబశివరావు భార్య లీలాకుమారి మృతికి వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సంతాపాన్ని తెలిపారు.

గుంటూరు: టీడీపీ ఎంపీ రాయపాటి సాంబశివరావు భార్య లీలాకుమారి మృతికి వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సంతాపాన్ని తెలిపారు. రాయపాటికి వైఎస్ జగన్ ఫోన్ చేసి పరామర్శించారు. తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. లీలాకుమారి శనివారం తెల్లవారుజామున గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే.

 

Advertisement

పోల్

Advertisement