
‘జన హృదయ నేత’కు పిండ ప్రదానం
దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్రెడ్డి చిత్రపటానికి సత్రశాలలో ఆదివారం వైఎస్సార్సీపీ మండల ఉపాధ్యక్షుడు ఏరువ శౌరెడ్డి ఆధ్వర్యంలో పార్టీ నేతలు, వైఎస్ అభిమానులు పుష్కరస్నానం చేయించారు.
Aug 22 2016 6:49 PM | Updated on Jul 7 2018 3:19 PM
‘జన హృదయ నేత’కు పిండ ప్రదానం
దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్రెడ్డి చిత్రపటానికి సత్రశాలలో ఆదివారం వైఎస్సార్సీపీ మండల ఉపాధ్యక్షుడు ఏరువ శౌరెడ్డి ఆధ్వర్యంలో పార్టీ నేతలు, వైఎస్ అభిమానులు పుష్కరస్నానం చేయించారు.