హైదరాబాద్‌లో కలకలం

Car Engulfed In Fire Accident - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : నగరంలో అర్థరాత్రి కలకలం రేగింది. ఎల్‌బీ నగర్‌ ఆర్టీసీ కాలనీలో జ్యూస్‌ పాయింట్‌ వద్ద సిలిండర్‌ పేలడంతో స్థానికులు ఉలిక్కిపడ్డారు. మంటలు దగ్గరలోని మిర్చి సెంటర్‌కు కూడా అలుముకోవడంతో భారీ ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి.

పేలుడి ధాటికి జ్యూస్‌ పాయింట్‌ పక్కనే ఉన్న కారు కూడా పూర్తిగా ధ్వంసమైంది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సివుంది.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top