నేడు సీఈసీని కలవనున్న వైఎస్సార్‌ సీపీ ఎంపీల బృందం

YSRCP MPs team meeting with CEC today - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీలు, మాజీ ఎంపీల బృందం శనివారం మధ్యాహ్నం 12 గంటలకు ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘం సభ్యులను కలవనుంది. పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఆదేశాల మేరకు వినతిపత్రం సమర్పించనున్నట్లు కేంద్ర కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top