శ్రీవారికి రూ.30 లక్షల విరాళం | TTD receives Rs. 30 lakh donation | Sakshi
Sakshi News home page

శ్రీవారికి రూ.30 లక్షల విరాళం

Dec 23 2015 12:55 PM | Updated on Sep 3 2017 2:27 PM

తిరుమల శ్రీవారి నిత్య అన్న ప్రసాద ట్రస్ట్ కు అంబికా గ్రూపు ఎండీ అంబికా కృష్ణ రూ. 30 లక్షల విరాళాన్ని అందజేశారు.

తిరుమల:  తిరుమల శ్రీవారి నిత్య అన్న ప్రసాద ట్రస్ట్ కు అంబికా గ్రూపు ఎండీ అంబికా కృష్ణ రూ. 30 లక్షల విరాళాన్ని అందజేశారు. బుధవారం ఉదయం తిరుమలలో జేఈవో శ్రీనివాస్ రాజును కలిసి రూ. 30 లక్షల చెక్కును అందజేశారు. అనంతరం అధికారులు వారికి స్వామి వారి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement