పెద్దోళ్లు పెళ్లికి నిరాకరించారని... | lovers commits suicide at Rayadurgam | Sakshi
Sakshi News home page

పెద్దోళ్లు పెళ్లికి నిరాకరించారని...

Aug 18 2014 1:59 PM | Updated on Nov 6 2018 7:56 PM

అనంతపురం జిల్లా రాయదుర్గం సమీపంలో విషాదం చోటు చేసుకుంది. రైలు కిందపడి యువతీ యవకులు ఆత్మహత్య చేసుకున్నారు.

రాయదుర్గం: అనంతపురం జిల్లా రాయదుర్గం సమీపంలో విషాదం చోటు చేసుకుంది. రైలు కిందపడి యువతీ యవకులు ఆత్మహత్య చేసుకున్నారు. కుటుంబ సభ్యులు పెళ్లికి నిరాకరించడంతో వీరు ఆత్మహత్య చేసుకున్నట్టు చెబుతున్నారు.

వరసకు అన్నాచెల్లెళ్లు కావడంతో కుటుంబ సభ్యులు వీరి పెళ్లికి నిరాకరించినట్టు తెలుస్తోంది. వీరి ఆత్మహత్యకు కారణాలు తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. మృతుల కుంటుంబ సభ్యులను విచారిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement