అనంతపురం జిల్లా రాయదుర్గం సమీపంలో విషాదం చోటు చేసుకుంది. రైలు కిందపడి యువతీ యవకులు ఆత్మహత్య చేసుకున్నారు.
రాయదుర్గం: అనంతపురం జిల్లా రాయదుర్గం సమీపంలో విషాదం చోటు చేసుకుంది. రైలు కిందపడి యువతీ యవకులు ఆత్మహత్య చేసుకున్నారు. కుటుంబ సభ్యులు పెళ్లికి నిరాకరించడంతో వీరు ఆత్మహత్య చేసుకున్నట్టు చెబుతున్నారు.
వరసకు అన్నాచెల్లెళ్లు కావడంతో కుటుంబ సభ్యులు వీరి పెళ్లికి నిరాకరించినట్టు తెలుస్తోంది. వీరి ఆత్మహత్యకు కారణాలు తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. మృతుల కుంటుంబ సభ్యులను విచారిస్తున్నారు.