పెంకుటిళ్లు కూలి భార్యాభర్తలు మృతి | house collapsed couple died | Sakshi
Sakshi News home page

పెంకుటిళ్లు కూలి భార్యాభర్తలు మృతి

Oct 2 2015 7:58 AM | Updated on Sep 28 2018 3:41 PM

గాజువాక మండలం సింహగిరి కాలనీలో గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత పెంకుటిళ్లు కూలింది భార్యా భర్తలు మృతిచెందారు.

విశాఖపట్నం(గాజువాక): గాజువాక మండలం సింహగిరి కాలనీలో గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత పెంకుటిళ్లు కూలింది భార్యా భర్తలు మృతిచెందారు. ఇల్లు కట్టి చాలా సంవత్సరాలు కావడంతో భారీ వర్షం పడటంతో బాగా నాని ఇల్లు కుప్పకూలింది. ఈ ఘటనలో తాడిపైడమ్మ(50), తాడి ప్రకాశ్(55) అనే ఇద్దరు భార్యాభర్తలు అక్కడికక్కడే మరణించారు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement