
జగన్మోహన్రెడ్డిని కలిసిన దాసరి తేజేశ్వరితోపాటు చిన్నదూగాం మహిళలు
శ్రీకాకుళం: ‘అన్నా.. రజకులకు న్యాయం చేయాలి. ఉన్నతమైన చదువులు చదువుకున్నా ఉద్యోగాలు రావడం లేదు’ అని చిన్నదూగాంకు చెందిన దాసరి తేజేశ్వరి జగన్కు చెప్పారు. నిరుపేద కుటుంబాల్లో ఉన్న తమ వంటి యువతను ఆదుకోవాలని కోరారు. కులవృత్తికి గౌరవం పెంచాలని కోరారు.