చిత్తూరులో ఏనుగుల బీభత్సం | elephants in chittor disrict | Sakshi
Sakshi News home page

చిత్తూరులో ఏనుగుల బీభత్సం

Jul 5 2015 11:12 AM | Updated on Aug 13 2018 3:11 PM

గజరాజులు రోజురోజుకీ బీభత్సం సృష్టిస్తున్నాయి.

చిత్తూరు: గజరాజులు రోజురోజుకీ బీభత్సం సృష్టిస్తున్నాయి. చిత్తూరు జిల్లాలోని రామకుప్పం మండల పరిధిలోని పలు గ్రామాల్లో శనివారం రాత్రి నుంచి ఏనుగులు పంటలపై దాడి చేశాయి. టమాట, చెరుకు తోటలపై దాడి చేసి సుమారు రూ. 2 లక్షల ఆస్తి నష్టం కలిగించాయి. దీంతో రైతులు, గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. సంబంధిత అధికారులు స్పందించి ఏనుగుల బారి నుంచి పంటలను కాపాడాలని వారు కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement