టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి ఇంగ్లండ్లో జరిగే కౌంటీ క్రికెట్కు దూరమయ్యాడు. సటీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి ఇంగ్లండ్లో జరిగే కౌంటీ క్రికెట్కు దూరమయ్యాడు. సర్రే తరఫున కౌంటీలు ఆడాల్సి ఉండగా.. మెడ గాయం కారణంగా కోహ్లి ఆడటం లేదని బీసీసీఐ తాజాగా ప్రకటించింది. ఐపీఎల్లో భాగంగా బెంగళూరులో సన్రైజర్స్ హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో కోహ్లి గాయపడినట్లు బోర్డు తెలిపింది.ర్రే తరఫున కౌంటీలు ఆడాల్సి ఉండగా.. మెడ గాయం కారణంగా కోహ్లి ఆడటం లేదని బీసీసీఐ తాజాగా ప్రకటించింది.
May 24 2018 10:03 PM | Updated on Mar 20 2024 5:16 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement