వెస్టిండీస్తో జరిగిన తొలి టెస్టులో టీమిండియా ఇన్నింగ్స్ 272 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. శనివారం మూడో రోజు ఆటలో భాగంగా ఫాలోఆన్ ఆడిన వెస్టిండీస్ తన రెండో ఇన్నింగ్స్లో 50.5 ఓవర్లలో 196 పరుగులకు చాపచుట్టేసింది. దాంతో భారత్ తన టెస్టు క్రికెట్ చరిత్రలో పరుగుల పరంగా అతిపెద్ద విజయాన్ని సాధించింది.
వెస్టిండీస్పై టీమిండియా తిపెద్ద విజయం
Oct 6 2018 8:03 PM | Updated on Mar 20 2024 3:43 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement