దేశం మొత్తం అంబేద్కర్ బాటలో నడుస్తుంటే ఆయన పేరెత్తడానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇష్టపడటం లేదని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆరోపించారు. తెలంగాణలో ఏ ఒక్క ప్రభుత్వ పథకానికి అంబేద్కర్ పేరు పెట్టలేదన్నారు. కేసీఆర్కు అంబేద్కర్ పేరు నచ్చలేదని, అందుకే ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుకు ఆయన పేరు తీసేశారని తెలిపారు. ఇది అంబేద్కర్ను అవమానించడమేనని పేర్కొన్నారు.
తెలంగాణలో కేసీఆర్ కుటుంబం మాత్రమే బాగుపడింది
Oct 20 2018 5:29 PM | Updated on Mar 21 2024 10:47 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement