స్పీకర్‌ హోదాను ‘కోడెల’ దిగజార్చారు

ఎన్నికల సమయంలో నేరాలకు పాల్పడటంలో కోడెల శివప్రసాదరావు రాష్ట్రంలోనే నంబర్‌ వన్‌ అని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలు విమర్శించారు. కోడెల పోలింగ్‌ బూత్‌లోకి వెళ్లి తలుపులు వేసుకుని గంటన్నర పాటు లోపల ఉండిపోయారని.. సీనియర్‌ నాయకుడై ఉండి ఉద్రిక్తతలను రెచ్చగొట్టడంతో పాటు, గొడవకు సంబంధంలేని అంబటి రాంబాబు వంటి నేతలపై ఆయన కేసులు నమోదు చేయించడం దారుణమన్నారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top