స్పీకర్‌ హోదాను ‘కోడెల’ దిగజార్చారు | YSRCP Leaders Meet Guntur Rural SP | Sakshi
Sakshi News home page

స్పీకర్‌ హోదాను ‘కోడెల’ దిగజార్చారు

Apr 15 2019 7:45 AM | Updated on Mar 21 2024 8:31 PM

ఎన్నికల సమయంలో నేరాలకు పాల్పడటంలో కోడెల శివప్రసాదరావు రాష్ట్రంలోనే నంబర్‌ వన్‌ అని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలు విమర్శించారు. కోడెల పోలింగ్‌ బూత్‌లోకి వెళ్లి తలుపులు వేసుకుని గంటన్నర పాటు లోపల ఉండిపోయారని.. సీనియర్‌ నాయకుడై ఉండి ఉద్రిక్తతలను రెచ్చగొట్టడంతో పాటు, గొడవకు సంబంధంలేని అంబటి రాంబాబు వంటి నేతలపై ఆయన కేసులు నమోదు చేయించడం దారుణమన్నారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement