ఓటు హక్కును వినియోగించుకున్న వైఎస్‌ షర్మిల | YSRCP Leader YS Sharmila Casting Her Vote In Pulivendula | Sakshi
Sakshi News home page

ఓటు హక్కును వినియోగించుకున్న వైఎస్‌ షర్మిల

Apr 11 2019 10:21 AM | Updated on Mar 22 2024 11:16 AM

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వల్లే ప్రత్యేక హోదా ఉద్యమం సజీవంగా ఉందని, ప్రతి జిల్లాలనూ యువభేరి కార్యక్రమాలతో హోదా పట్ల యువతలో వైఎస్‌ జగన్‌ అవగాహన పెంచారని వైఎస్‌ జగన్‌ సోదరి వైఎస్‌ షర్మిల తెలిపారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement