పోలీసులు వేధింపులు: వైఎస్ఆర్సీపీ కార్యకర్త ఆత్మహత్యయత్నం
పోలీసుల వేధింపులు తాళలేక ఓ వైఎస్సార్ సీపీ కార్యకర్త పోలీస్ స్టేషన్లోనే ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన శ్రీకాకుళం జిల్లాలోని రణస్థలంలో చోటుచేసుకుంది. వివరాల మేరకు.. సుంకు అప్పారావు అనే వైఎస్సార్ సీపీ కార్యకర్తను టీడీపీ నేత వేధింపులలో భాగంగా రెండు రోజులు పోలీస్ స్టేషన్లో నిర్భందించారు.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు