పోలీసులు వేధింపులు: వైఎస్‌ఆర్‌సీపీ కార్యకర్త ఆత్మహత్యయత్నం

పోలీసుల వేధింపులు తాళలేక ఓ వైఎస్సార్‌ సీపీ కార్యకర్త పోలీస్‌ స్టేషన్‌లోనే ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన శ్రీకాకుళం జిల్లాలోని రణస్థలంలో చోటుచేసుకుంది. వివరాల మేరకు..  సుంకు అప్పారావు అనే వైఎస్సార్‌ సీపీ కార్యకర్తను టీడీపీ నేత వేధింపులలో భాగంగా రెండు రోజులు పోలీస్‌ స్టేషన్‌లో నిర్భందించారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top