ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం నాలుగు జిల్లాల్లో ఎన్నికల ప్రచారం చేయనున్నారు. ఉదయం 9.30 గంటలకు చిత్తూరు జిల్లా కుప్పం, 11.30 గంటలకు కడప జిల్లా జమ్మలమడుగు, మధ్యాహ్నం 1.30 గంటలకు గుంటూరు పట్టణం, 3.30 గంటలకు విజయవాడలో జరిగే ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొని ప్రసంగిస్తారని పార్టీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురామ్ తెలిపారు.
నేడు నాలుగు జిల్లాల్లో వైఎస్ జగన్ ప్రచారం
Apr 5 2019 7:21 AM | Updated on Mar 20 2024 5:05 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement